మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 14, 2021మస్కట్: ఒమన్లో మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మోసపూరితంగా నిధుల కేటాయింపు ఆరోపణలపై ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు అల్ బురైమి గవర్నరేట్లో అరెస్టు చేశారు. "అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మస్కట్ గవర్నరేట్ పోలీసు కమాండ్ నేర విచారణలు, దర్యాప్తు శాఖ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్ నుండి మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ”అని రాయల్ ఒమన్ పోలీసు విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ