మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 14, 2021మస్కట్: ఒమన్లో మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మోసపూరితంగా నిధుల కేటాయింపు ఆరోపణలపై ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు అల్ బురైమి గవర్నరేట్లో అరెస్టు చేశారు. "అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మస్కట్ గవర్నరేట్ పోలీసు కమాండ్ నేర విచారణలు, దర్యాప్తు శాఖ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్ నుండి మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ”అని రాయల్ ఒమన్ పోలీసు విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు