యూఏఈ చమురు యేతర విదేశీ వాణిజ్యం 27 శాతం పెరుగుదల
- October 14, 2021
యూఏఈ: యూఏఈ చమురు యేతర వాణిజ్యం 2021 ప్రథమార్థంలో 27 శాతం పెరుగుదల నమోదు చేసింది అంతకు ముందు ఏడాదితో పోల్చినప్పుడు. కరోనా పాండమిక్ ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ఈ పెరుగుదల 6 శాతంగా వుంది. చమురు యేతర ఎగుమతుల విలువ 170 బిలియన్ల అరబ్ ఎమిరేటీ దినార్స్ ఈ సమయంలో నమోదయ్యింది. 2020 ప్రథమార్థంతో పోల్చితే ఇది 44 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









