యూఏఈ చమురు యేతర విదేశీ వాణిజ్యం 27 శాతం పెరుగుదల
- October 14, 2021
యూఏఈ: యూఏఈ చమురు యేతర వాణిజ్యం 2021 ప్రథమార్థంలో 27 శాతం పెరుగుదల నమోదు చేసింది అంతకు ముందు ఏడాదితో పోల్చినప్పుడు. కరోనా పాండమిక్ ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ఈ పెరుగుదల 6 శాతంగా వుంది. చమురు యేతర ఎగుమతుల విలువ 170 బిలియన్ల అరబ్ ఎమిరేటీ దినార్స్ ఈ సమయంలో నమోదయ్యింది. 2020 ప్రథమార్థంతో పోల్చితే ఇది 44 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









