కరోనా పాండమిక్: స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిన 59,000 మంది వలస కార్మికులు
- October 14, 2021కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) - ఎంప్లాయ్మెంట్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మటాటా వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా పాండమిక్ నేపథ్యంలో 59,000 మంది వలస కార్మికులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. వీరంతా రెసిడెన్సీ లేదా లేబర్ సంబంధిత చట్టాల్ని ఉల్లంఘించినవారనీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాయంతో వీరు దేశం నుంచి బయటకు పంపబడ్డారనీ ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూట్యూబ్ భారీ షాక్.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు..
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు