దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్
- March 18, 2016
ఐసిసి వరల్డ్ కప్ టి-20 టోర్నమెంట్కు ముందు హాట్ఫేవరేట్గా నిలిచినప్పటికీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో ఊహించని విధంగా ఓటమి పాలయిన టీమిండియాకు శనివారం ఇక్కడ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను ఢీకొనబోతోంది. సెమీ ఫైనల్కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్-పాక్ల మధ్య జరిగే అన్ని పోటీల్లాగానే ఈ మ్యాచ్ కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వాస్తవానికి ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్ను భద్రతా కారణాల రీత్యా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్కు మార్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









