అల్ మదద్ రెస్టారెంట్ లో ఫుడ్ సేప్టీ రూల్స్ ఉల్లంఘన... సీజ్ చేసిన అధికారులు
- October 22, 2021అబుధాబి: అల్ సలామ్ స్ట్రీట్ లోని ఫేమస్ రెస్టారెంట్ అల్ మదద్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పబ్లిక్ హెల్త్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెస్టారెంట్ నిర్వాహకులు తీసుకోవటం లేదు. దీనిపై చాలా మంది కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘన నిజమేనని తేల్చారు. రెస్టారెంట్ ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే 800555 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి