అల్ మదద్ రెస్టారెంట్ లో ఫుడ్ సేప్టీ రూల్స్ ఉల్లంఘన... సీజ్ చేసిన అధికారులు
- October 22, 2021
అబుధాబి: అల్ సలామ్ స్ట్రీట్ లోని ఫేమస్ రెస్టారెంట్ అల్ మదద్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పబ్లిక్ హెల్త్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెస్టారెంట్ నిర్వాహకులు తీసుకోవటం లేదు. దీనిపై చాలా మంది కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘన నిజమేనని తేల్చారు. రెస్టారెంట్ ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే 800555 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







