డ్రోన్ అక్రమ స్మగ్లింగ్. ఇద్దరు అరెస్ట్, ఒకరికి ఫైన్
- October 22, 2021బహ్రెయిన్: అక్రమంగా డ్రోన్ స్మగ్లింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులకు 6 నెలల పాటు జైలు శిక్ష మరొక వ్యక్తికి 500 దినార్స్ జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోకి డ్రోన్ ను వీరు అక్రమంగా తీసుకొచ్చారు. ఎయిర్ పోర్ట్ లో వీరి కదలికలపై అనుమానమొచ్చిన కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ చెక్ చేశారు. వాటిలో డ్రోన్ ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను నిందితులు సబ్మిట్ చేయలేదు. దీంతో వారిపై డ్రోన్ అక్రమ స్మగ్లింగ్ కింద కేసు నమోదు చేశారు. క్రిమినల్ కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..