భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్
- October 22, 2021కువైట్: భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్ అవుతున్నారు. తమ ఇండ్లు, షాపుల ముందు భారీ వాహనాలు అక్రమంగా పార్కింగ్ చేస్తున్నాయని, దాంతో తమ వాహనాలు పెట్టుకునేందుకు సైతం స్థలాలు లేకుండా పోతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అల్-రాయ్ ఫోటోగ్రాఫర్.. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ ట్రక్కులు అక్రమంగా పార్కింగ్ చేయడాన్ని గమనించారు. ఈ ట్రక్కులు, భారీ వాహనాల కారణంగా రెసిడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, భారీ వాహనాలకు ఇతర ప్రాంతాల్లో స్థలాన్ని ఏర్పాటు చేయాలని అల్-రాయ్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు