రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే తప్పదు భారీ మూల్యం
- October 23, 2021
యూఏఈ: సిగ్నల్ జంప్ చేసే వాహనాలకు ఇకపై భారీగా జరిమానాలు వేయనున్నారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగకుండా సిగ్నల్ జంప్ చేస్తే 51, వేల దిర్హామ్స్, 12 ట్రాఫిక్ పాయింట్లు ఫైన్ వేయనున్నట్టు అబుధాబి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి 1,000 దిర్హామ్స్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు వేయనున్నారు. సిగ్నల్ సిగ్నల్ జంప్ చేస్తూ పట్టుబడ్డ వాహనాన్ని వదిలేందుకు 50,000 దిర్హామ్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాహనాన్ని నడిపిన వారి లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. మూడు నెలల్లో ఫీజు, జరిమానా పూర్తిగా చెల్లించాలి. లేదంటే సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తామని అబుధాబి పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









