రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే తప్పదు భారీ మూల్యం
- October 23, 2021
యూఏఈ: సిగ్నల్ జంప్ చేసే వాహనాలకు ఇకపై భారీగా జరిమానాలు వేయనున్నారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగకుండా సిగ్నల్ జంప్ చేస్తే 51, వేల దిర్హామ్స్, 12 ట్రాఫిక్ పాయింట్లు ఫైన్ వేయనున్నట్టు అబుధాబి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి 1,000 దిర్హామ్స్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు వేయనున్నారు. సిగ్నల్ సిగ్నల్ జంప్ చేస్తూ పట్టుబడ్డ వాహనాన్ని వదిలేందుకు 50,000 దిర్హామ్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాహనాన్ని నడిపిన వారి లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. మూడు నెలల్లో ఫీజు, జరిమానా పూర్తిగా చెల్లించాలి. లేదంటే సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తామని అబుధాబి పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







