చైనా - ఒమన్ పారిశ్రామిక నగరంలో తొలి కర్మాగారం ప్రారంభం
- October 23, 2021
మస్కట్: దుక్మ్లోని ప్రత్యేక ఆర్ధిక మండలిలో తొలి కర్మాగారం వచ్చే వారం ప్రారంభమవుతోంది. దుక్మ్, చైనా, ఒమన్ పారిశ్రామిక నగరంలో ఇది ఏర్పాటయ్యింది. నాన్ మెటాలిక్ పైపుల్ని ఈ కర్మాగారంలో తయారు చేస్తారు. ఒమన్ - చైనా భాగస్వామ్యంతో ఏర్పాటైన తొలి ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. హాంగ్ టాంగ్ దుక్మ్ పైపు కంపెనీ, కర్మాగారం ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!









