చైనా - ఒమన్ పారిశ్రామిక నగరంలో తొలి కర్మాగారం ప్రారంభం
- October 23, 2021
మస్కట్: దుక్మ్లోని ప్రత్యేక ఆర్ధిక మండలిలో తొలి కర్మాగారం వచ్చే వారం ప్రారంభమవుతోంది. దుక్మ్, చైనా, ఒమన్ పారిశ్రామిక నగరంలో ఇది ఏర్పాటయ్యింది. నాన్ మెటాలిక్ పైపుల్ని ఈ కర్మాగారంలో తయారు చేస్తారు. ఒమన్ - చైనా భాగస్వామ్యంతో ఏర్పాటైన తొలి ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. హాంగ్ టాంగ్ దుక్మ్ పైపు కంపెనీ, కర్మాగారం ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







