చైనా - ఒమన్ పారిశ్రామిక నగరంలో తొలి కర్మాగారం ప్రారంభం
- October 23, 2021
మస్కట్: దుక్మ్లోని ప్రత్యేక ఆర్ధిక మండలిలో తొలి కర్మాగారం వచ్చే వారం ప్రారంభమవుతోంది. దుక్మ్, చైనా, ఒమన్ పారిశ్రామిక నగరంలో ఇది ఏర్పాటయ్యింది. నాన్ మెటాలిక్ పైపుల్ని ఈ కర్మాగారంలో తయారు చేస్తారు. ఒమన్ - చైనా భాగస్వామ్యంతో ఏర్పాటైన తొలి ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. హాంగ్ టాంగ్ దుక్మ్ పైపు కంపెనీ, కర్మాగారం ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







