దుబాయ్ టిక్కెట్టుతో ఉచిత కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ పొందే అవకాశం
- October 25, 2021
దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రయాణీకులు, ఉచితంగా పిసిఆర్ టెస్టుని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగానే పొందవచ్చు. తద్వారా వారు ఎక్స్పో 2020 దుబాయ్ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరుకోవడానికి వీలవుతుంది. ఎయిర్లైన్ టిక్కెట్ ద్వారా ఎక్స్పో సందర్శన టిక్కెట్ కూడా ఉచితమే. దాన్ని వారు ఎంట్రీ వద్ద చూపించాల్సి వుంటుంది. ఇమ్మిగ్రేషన్ హాలుకి సమీపంలోనే టెస్టింగ్ లాంజ్ ఏర్పాట చేశారు. 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్టు ఫలితం వుంటేనే ఎక్స్పోలోకి ప్రవేశం కల్పిస్తారు. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఎమిరేట్ విమానంలో ప్రయాణించేవారు ఎక్స్పో ప్రాంతానికి ఉచితంగా పాస్ పొందుతారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









