దుబాయ్ టిక్కెట్టుతో ఉచిత కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ పొందే అవకాశం
- October 25, 2021
దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రయాణీకులు, ఉచితంగా పిసిఆర్ టెస్టుని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగానే పొందవచ్చు. తద్వారా వారు ఎక్స్పో 2020 దుబాయ్ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరుకోవడానికి వీలవుతుంది. ఎయిర్లైన్ టిక్కెట్ ద్వారా ఎక్స్పో సందర్శన టిక్కెట్ కూడా ఉచితమే. దాన్ని వారు ఎంట్రీ వద్ద చూపించాల్సి వుంటుంది. ఇమ్మిగ్రేషన్ హాలుకి సమీపంలోనే టెస్టింగ్ లాంజ్ ఏర్పాట చేశారు. 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్టు ఫలితం వుంటేనే ఎక్స్పోలోకి ప్రవేశం కల్పిస్తారు. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఎమిరేట్ విమానంలో ప్రయాణించేవారు ఎక్స్పో ప్రాంతానికి ఉచితంగా పాస్ పొందుతారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







