టార్గెట్ గ్రూపుకి చెందిన 85 శాతం మంది జనాభాకి కనీసం ఒక డోసు వ్యాక్సిన్
- October 25, 2021
మస్కట్: 85 శాతానికి పైగా టార్గెట్ గ్రూపులోని జనాభాకి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అందించినట్లు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం 3,065,137 మందికి వ్యాక్సినేషన్ అందించారు. టార్గెట్ గ్రూపులో ఇది 86 శాతం. కాగా, రెండు డోసులో పొందినవారి సంఖ్య 2,614,000. ఇది 73 శాతం. మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5,679,999.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







