టార్గెట్ గ్రూపుకి చెందిన 85 శాతం మంది జనాభాకి కనీసం ఒక డోసు వ్యాక్సిన్
- October 25, 2021
మస్కట్: 85 శాతానికి పైగా టార్గెట్ గ్రూపులోని జనాభాకి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అందించినట్లు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం 3,065,137 మందికి వ్యాక్సినేషన్ అందించారు. టార్గెట్ గ్రూపులో ఇది 86 శాతం. కాగా, రెండు డోసులో పొందినవారి సంఖ్య 2,614,000. ఇది 73 శాతం. మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5,679,999.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!