టార్గెట్ గ్రూపుకి చెందిన 85 శాతం మంది జనాభాకి కనీసం ఒక డోసు వ్యాక్సిన్
- October 25, 2021
మస్కట్: 85 శాతానికి పైగా టార్గెట్ గ్రూపులోని జనాభాకి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అందించినట్లు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం 3,065,137 మందికి వ్యాక్సినేషన్ అందించారు. టార్గెట్ గ్రూపులో ఇది 86 శాతం. కాగా, రెండు డోసులో పొందినవారి సంఖ్య 2,614,000. ఇది 73 శాతం. మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5,679,999.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







