బహ్రెయిన్ యువరాజును కలిసిన మక్తూమ్ బిన్ మహ్మద్
- October 26, 2021
సౌదీ: దుబాయ్ డిప్యూటీ రూలర్, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి హెచ్హెచ్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. బహ్రెయిన్ యువరాజు, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫాతో సమావేశమయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్లో మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ (MGI) సమ్మిట్లో భాగంగా వారు సమావేశమయ్యారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్యం, భూమి క్షీణతను ఎదుర్కోవడానికి 50 బిలియన్ చెట్లను నాటాలని ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వనరుల స్థిరత్వాన్ని పెంచవచ్చని మక్తుమ్ అన్నారు. ఈ ఇనియేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతిపాదించిన సౌదీ అరేబియాను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో నేచురల్ రిసోర్సెస్ పెంచటం, జీవన ప్రమాణ స్థాయి నాణ్యతను పెంచటానికి చేపట్టాల్సిన చర్యలపైన చర్చించారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్పాస్లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







