18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో జీరో కోవిడ్ బాధితులు
- October 26, 2021
మస్కట్: 18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో సున్నా కోవిడ్ బాధితుల సంఖ్య నమోదయ్యింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులెవరూ చికిత్స పొందడంలేదు. మెడికల్, ఆగ్జిలరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గడచిన 19 నెలలుగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందని సోహార్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







