18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో జీరో కోవిడ్ బాధితులు
- October 26, 2021
మస్కట్: 18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో సున్నా కోవిడ్ బాధితుల సంఖ్య నమోదయ్యింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులెవరూ చికిత్స పొందడంలేదు. మెడికల్, ఆగ్జిలరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గడచిన 19 నెలలుగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందని సోహార్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









