18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో జీరో కోవిడ్ బాధితులు
- October 26, 2021
మస్కట్: 18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో సున్నా కోవిడ్ బాధితుల సంఖ్య నమోదయ్యింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులెవరూ చికిత్స పొందడంలేదు. మెడికల్, ఆగ్జిలరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గడచిన 19 నెలలుగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందని సోహార్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







