18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో జీరో కోవిడ్ బాధితులు
- October 26, 2021మస్కట్: 18 నెలల తర్వాత సోహార్ ఆసుపత్రిలో సున్నా కోవిడ్ బాధితుల సంఖ్య నమోదయ్యింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులెవరూ చికిత్స పొందడంలేదు. మెడికల్, ఆగ్జిలరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గడచిన 19 నెలలుగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందని సోహార్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..