సీనియర్ సిటిజన్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే జరీమానా, జైలు శిక్ష
- October 26, 2021
యూఏఈ: సీనియర్ సిటిజన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 10,000 దిర్హాముల నుంచి 50,000 దిర్హాముల వరకు జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. 60 ఏళ్ళ పైబడినవారికి సంబంధించి నిబంధనలు స్పష్టంగా వున్నాయి. మెడికల్ కేర్ పొందే హక్కు, సోషల్ కేర్ పొందే హక్కు, వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు, ప్రైవసీ పొందే హక్కులను చట్టం కల్పిస్తోంది. ఎవరైతే నిబంధనల్ని ఉల్లంఘిస్తారో, అలాంటి కుటుంబ సభ్యులపై చర్యలు తప్పవు. వేధింపుల్ని చూసి ఫిర్యాదు చేయనివారికి కూడా శిక్షలు పడే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







