సముద్ర తీరాల నుంచి సీ షెల్స్ మరియు స్నెయిల్స్ సేకరిస్తే 250 కువైటీ దినార్ల జరీమానా
- October 28, 2021
కువైట్: ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ, సీ షెల్స్ అలాగే స్నెయిల్స్ వంటివాటిని సముద్ర తీరాల నుంచి సేకరిస్తే జరీమానా తప్పదని హెచ్చరించింది. ఉల్ంఘనలకు పాల్పడేవారికి 250 కువైటీ దినార్ల జరీమానా విధిస్తారు. ఆర్టికల్ 100 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోబడతాయి. కువైటీ పౌరులు, రెసిడెంట్స్ ఈ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ తెలిపాయి. ఈస్ట్ ఆసియన్ గ్యాంగ్స్ వీటిని కువైట్ తీర ప్రాంతాల నుంచి సేకరించి, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..