డ్రైవర్ లెస్ కార్ల కోసం గైడ్ లైన్స్ రూపొందించనున్న దుబాయ్
- October 28, 2021
దుబాయ్: డ్రైవర్ లెస్ కమర్సియల్ కార్లకు సంబంధించి రెగ్యులేషన్స్ జారీ చేయనున్న తొలి నగరంగా దుబాయ్ రికార్డులెక్కనుంది. అమెరికాకి చెందిన అటానమస్ కారు తయారీదారు క్రూయిజ్ (జనరల్ మోటార్స్ సంస్థ తాలూకు సబ్సిడరీ కంపెనీ)తో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్టిఎ గత ఏప్రిల్ నెలలో. 15 ఏళ్ళకు చెల్లుబాటయ్యే అగ్రిమెంట్ ఇది. 4000 కార్ల కోసం ఒప్పందం జరిగింది. 2023 నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి వస్తాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..