Ashal పోర్టల్ ద్వారానే కొత్త వీసాల జారీ
- November 03, 2021
కువైట్: Ashal పోర్టల్ ద్వారానే కార్మికులకు కొత్త వీసాలు జారీ అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ వెల్లడించింది. ఇందుకోసం ఆరు దశల ప్రక్రియను ప్రకటించింది. వీసా జారీ చేయాల్సిన వ్యక్తి తొలుత ఎలక్ట్రానిక్ పద్ధతిలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ను సమర్పించి ఆమోదం పొందాలి. దీంతో మొదటి దశ పూర్తవుతుంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఆమోదం పొందిన తర్వాతనే "ఆశల్" ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ద్వారా వీసా అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది. వీసా జారీ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారానే పూర్తవుతుంది. వీసా ఫీ కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆపై కార్మిక శాఖ నుంచి వీసా కాపీని పొందేందుకు రిక్వెస్టును కూడా ఆశల్ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?