Ashal పోర్టల్ ద్వారానే కొత్త వీసాల జారీ
- November 03, 2021
కువైట్: Ashal పోర్టల్ ద్వారానే కార్మికులకు కొత్త వీసాలు జారీ అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ వెల్లడించింది. ఇందుకోసం ఆరు దశల ప్రక్రియను ప్రకటించింది. వీసా జారీ చేయాల్సిన వ్యక్తి తొలుత ఎలక్ట్రానిక్ పద్ధతిలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ను సమర్పించి ఆమోదం పొందాలి. దీంతో మొదటి దశ పూర్తవుతుంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఆమోదం పొందిన తర్వాతనే "ఆశల్" ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ద్వారా వీసా అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది. వీసా జారీ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారానే పూర్తవుతుంది. వీసా ఫీ కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆపై కార్మిక శాఖ నుంచి వీసా కాపీని పొందేందుకు రిక్వెస్టును కూడా ఆశల్ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









