భారత్ నిర్వహించే అఫ్గాన్ సదస్సుకు వచ్చేదిలేదు: పాక్
- November 03, 2021
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్పై భారత్ నిర్వహించే సదస్సుకు తాను హాజరు కానని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు మొయీద్ యూసుఫ్ స్పష్టం చేశారు.
సదస్సు కోసం దిల్లీని సందర్శించేది లేదని మంగళవారం ఇస్లామాబాద్లో వెల్లడించారు. భారత్ను శాంతిదూత పాత్రలో చూడబోమని పేర్కొన్నారు. వచ్చే వారం అఫ్గానిస్థాన్పై నిర్వహించే ప్రాంతీయ సదస్సుకు రావాల్సిందిగా పాకిస్థాన్ను భారత్ ఆహ్వానించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..