భారత్‌ నిర్వహించే అఫ్గాన్‌ సదస్సుకు వచ్చేదిలేదు: పాక్‌

- November 03, 2021 , by Maagulf
భారత్‌ నిర్వహించే అఫ్గాన్‌ సదస్సుకు వచ్చేదిలేదు: పాక్‌

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌పై భారత్‌ నిర్వహించే సదస్సుకు తాను హాజరు కానని పాకిస్థాన్‌ జాతీయ భద్రత సలహాదారు మొయీద్‌ యూసుఫ్‌ స్పష్టం చేశారు.

సదస్సు కోసం దిల్లీని సందర్శించేది లేదని మంగళవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. భారత్‌ను శాంతిదూత పాత్రలో చూడబోమని పేర్కొన్నారు. వచ్చే వారం అఫ్గానిస్థాన్‌పై నిర్వహించే ప్రాంతీయ సదస్సుకు రావాల్సిందిగా పాకిస్థాన్‌ను భారత్‌ ఆహ్వానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com