వీసా రెన్యూవల్ ఫీజ్ 500 దినార్లు
- November 05, 2021కువైట్: 60 ఏళ్లు దాటి డిప్లమా కూడా లేని ప్రవాస వర్కర్స్ ను తిరిగి పంపించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా చాలా మందికి ప్రయోజనం జరగనుంది. కువైట్ లో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు చాలా మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే వీళ్లందరికీ వీసా రెన్యూవల్ ఫీజు ను ప్రభుత్వం 500 దినార్లుగా ప్రకటించింది. వీసా రెన్యువల్ కోసం 500 దినార్లు అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు కోసం 60 దినార్లు చెల్లించాలని సూచించింది. మొత్తం 560 దినార్లతో వీసా రెన్యూవల్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రవాసులంతా వినియోగించుకువాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి