బహ్రెయిన్, యూఏఈ మధ్య ఫైనాన్షియల్ మరియు ఎనకమిక్ విభాగాల్లో పరస్పర సహకారం
- November 10, 2021
బహ్రెయిన్: ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, యూఏఈ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రైమ్ మినిస్టర్ అలాగే క్రౌన్ ప్రిన్స్ హమాద్ అల్ ఖలీఫాతో సమావేశమవడం ఆనందంగా వుందన్నారు. యూఏఈలో తన అధికారిక పర్యటన సందర్భంగా పలు అంశాలపై చర్యలు జరిగినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్షియల్ మరియు ఎకనమిక్ విభాగాల్లో సహాయ సహకారాలు మరింత పెరుగుతాయని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









