బహ్రెయిన్, యూఏఈ మధ్య ఫైనాన్షియల్ మరియు ఎనకమిక్ విభాగాల్లో పరస్పర సహకారం
- November 10, 2021
బహ్రెయిన్: ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, యూఏఈ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రైమ్ మినిస్టర్ అలాగే క్రౌన్ ప్రిన్స్ హమాద్ అల్ ఖలీఫాతో సమావేశమవడం ఆనందంగా వుందన్నారు. యూఏఈలో తన అధికారిక పర్యటన సందర్భంగా పలు అంశాలపై చర్యలు జరిగినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్షియల్ మరియు ఎకనమిక్ విభాగాల్లో సహాయ సహకారాలు మరింత పెరుగుతాయని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









