తర్వలోనే కువైట్-ఎమిరేట్స్ మధ్య పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు
- November 11, 2021
కువైట్: కువైట్-ఎమిరేట్స్ మధ్య మళ్లీ పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు నడపాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించారు. 2015 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య మళ్లీ యధావిధిగా విమాన సర్వీసులు నడపనున్నారు. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను నిర్ణయించేందుకు కువైట్ లో రెండు దేశాల సివిల్ ఏవియేషన్ అధికారులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు కువైట్ లోని ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ మతర్ హమీద్ అల్ నియాదీ కూడా పాల్గొన్నారు. త్వరలోనే విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సమావేశం తర్వాత అధికారులు మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









