తర్వలోనే కువైట్-ఎమిరేట్స్ మధ్య పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు
- November 11, 2021
కువైట్: కువైట్-ఎమిరేట్స్ మధ్య మళ్లీ పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు నడపాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించారు. 2015 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య మళ్లీ యధావిధిగా విమాన సర్వీసులు నడపనున్నారు. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను నిర్ణయించేందుకు కువైట్ లో రెండు దేశాల సివిల్ ఏవియేషన్ అధికారులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు కువైట్ లోని ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ మతర్ హమీద్ అల్ నియాదీ కూడా పాల్గొన్నారు. త్వరలోనే విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సమావేశం తర్వాత అధికారులు మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









