పోస్టల్ పార్శిల్లో దాచిన గంజాయి స్వాధీనం
- November 13, 2021
ఒమన్: గంజాయ్ స్మగ్లింగ్ ను ఒమన్ కస్టమ్ అధికారులు అడ్డుకున్నారు. పోస్టల్ పార్శిల్లో దాచి గంజాయిని తరలిస్తుండగా ఒమన్ కస్టమ్స్ అధికారులు డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. "సెంట్రల్ పోస్ట్ కస్టమ్స్ ఒక పోస్టల్ పార్శిల్లో దాచిన గంజాయిని అక్రమంగా తరలించడాన్ని అడ్డుకుంది. డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారు." అని ఓమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







