పోస్టల్ పార్శిల్లో దాచిన గంజాయి స్వాధీనం
- November 13, 2021
ఒమన్: గంజాయ్ స్మగ్లింగ్ ను ఒమన్ కస్టమ్ అధికారులు అడ్డుకున్నారు. పోస్టల్ పార్శిల్లో దాచి గంజాయిని తరలిస్తుండగా ఒమన్ కస్టమ్స్ అధికారులు డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. "సెంట్రల్ పోస్ట్ కస్టమ్స్ ఒక పోస్టల్ పార్శిల్లో దాచిన గంజాయిని అక్రమంగా తరలించడాన్ని అడ్డుకుంది. డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారు." అని ఓమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









