బహిష్కరణకు గురైనవారి బ్యాంక్ అకౌంట్లు సీజ్: మినిస్ట్రీ
- November 16, 2021
కువైట్: అక్రమ కార్యకలాపాలతో లింకులున్న బ్యాంక్ అకౌంట్లను మూసివేయడంపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, బ్యాంకుల అధికారులతో చర్చలు జరుపుతోంది. చట్టాల్ని ఉల్లంఘించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా, దేశ బహిష్కరణకు గురైనవారి బ్యాంకు అకౌంట్లను తక్షణం బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకుల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. అయితే, అది అంత తేలికైన వ్యవహారం కాదని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్ వున్నప్పుడు అక్కౌంట్లను మూసివేయడం అనేది కష్టతరమైన ప్రక్రియ అని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. తగిన సమయం ఇలాంటి అక్కౌంట్ల మూసివేతకు అవసరమని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







