బహిష్కరణకు గురైనవారి బ్యాంక్ అకౌంట్లు సీజ్: మినిస్ట్రీ
- November 16, 2021
కువైట్: అక్రమ కార్యకలాపాలతో లింకులున్న బ్యాంక్ అకౌంట్లను మూసివేయడంపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, బ్యాంకుల అధికారులతో చర్చలు జరుపుతోంది. చట్టాల్ని ఉల్లంఘించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా, దేశ బహిష్కరణకు గురైనవారి బ్యాంకు అకౌంట్లను తక్షణం బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకుల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. అయితే, అది అంత తేలికైన వ్యవహారం కాదని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్ వున్నప్పుడు అక్కౌంట్లను మూసివేయడం అనేది కష్టతరమైన ప్రక్రియ అని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. తగిన సమయం ఇలాంటి అక్కౌంట్ల మూసివేతకు అవసరమని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







