ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ ప్రకటన
- November 16, 2021
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ప్రపంచంలోనే తొలి నాన్ ప్రాఫిట్ సిటీ ఏర్పాటుని ప్రకటించారు. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ, అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకతలతో ఏర్పాటు కానుంది. యువ వాలంటీర్ గ్రూపులతో ఇన్క్యుబేటర్ తరహాలో ఇది వుండబతోంది. స్థానిక అలాగే అంతర్జాతీయ నాన్ ప్రాఫిట్ సంస్థలతో ఇది పనిచేస్తుంది. వెంచుర్ క్యాపిటల్ కంపెనీలు, ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ని ప్రోత్సహించే ఇన్వెస్టర్లకు ఇది ప్రోత్సాహకరంగా వుండబోతోంది. స్కూళ్ళు, కాన్ఫరెన్స్ సెంటర్, సైన్స్ మ్యూజియం, క్రియేటివ్ సెంటర్.. ఇలా చాలా ప్రత్యేకతలు వుండబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్్, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) , రోబోటిక్స్ వంటివాటికి ప్రాధాన్యతలిస్తున్నట్లు ప్రిన్స్ మొహమ్మద్ చెప్పారు. 3.4 చదరపు కిలోమీటర్ల వైశ్యాలయంలో వాడి హనీఫా వద్ద ఈ సిటీ ఏర్పాటవుతుంది. థియేటర్, ఆర్ట్స్ అకాడమీ మరియు గ్యాలరీ అలాగే కుకింగ్ అకాడమీ మరియు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా వుంటాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!