ఎంఎన్ సీ ఉద్యోగులకు మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలు
- November 17, 2021
దుబాయ్: మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలను 5 ఏళ్ల కాలానికి ఇష్యూ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇంటర్నేషనల్ కంపెనీల్లో పనిచేసే వారు ఐదేళ్ల పాటు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ లో ఉండే అవకాశం ఉంటుంది. వారికి వీసా కూడా సులభంగా లభిస్తుంది. పని చేసుకునే వాతావారణం కల్పించటంతో పాటు విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చాలా కంపెనీలకు కూడా తమ బిజినెస్ ను పెంచుకునేందుకు నాణ్యమైన మానవ వనరులను నియమించుకునేందుకు ఇది చక్కని అవకాశమని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ప్రపంచంలోనే పని వాతావారణం అద్భుతంగా ఉండే బెస్ట్ సిటీల్లో దుబాయ్ ను నంబర్ వన్ చేయటమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







