తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వేడిగాలులు..
- March 21, 2016
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలో 3 రోజులపాటు వేడిగాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా రాయలసీమ జిల్లాల్లో రాత్రివేళల్లో వేడిగాలులు వీయనున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ జిల్లాల్లో కూడ రానున్న 3 రోజుల్లో వరుసగా వేడిగాలులు వీస్తాయి.. దీంతో ప్రజలు, ముఖ్యంగా టెన్త్ విద్యార్థులు తగుజాగ్రత్తలతో ఉండాల్సిన అవసం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









