తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వేడిగాలులు..
- March 21, 2016
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలో 3 రోజులపాటు వేడిగాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా రాయలసీమ జిల్లాల్లో రాత్రివేళల్లో వేడిగాలులు వీయనున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ జిల్లాల్లో కూడ రానున్న 3 రోజుల్లో వరుసగా వేడిగాలులు వీస్తాయి.. దీంతో ప్రజలు, ముఖ్యంగా టెన్త్ విద్యార్థులు తగుజాగ్రత్తలతో ఉండాల్సిన అవసం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







