ఫ్రీ బస్సు సర్వీస్ ప్రారంభించిన కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్
- November 18, 2021
కువైట్: కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ముబారకియా ప్రాంతంలో పలు చోట్ల ఈ ఫ్రీ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. కేపీటీసీ సీఈఓ ఆధ్వర్యంలో స్థానిక గవర్నర్ షేక్ తలాల్ అల్ ఖలీద్ అల్ సబహ ఈ బస్సు సర్వీసులను లాంఛ్ చేశారు. ముబారకియా ఏరియాలోని షార్క్ మాల్ దగ్గర బస్సు అందుబాటులో ఉంటుంది. జహ్రా, షెరటన్ హోటల్, సానబెల్ కాంప్లెక్స్, మినిస్టర్ ఏరియా ప్రాంతాల్లో రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సు సర్వీస్ లు ఉంటాయి. 30 నిమిషాలకొక బస్సు ఉంటుంది. ఈ బస్సు సర్వీస్ కారణంగా ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని భావిస్తున్నట్లు ట్రాన్స్ పోర్ట్ అధికారులు తెలిపాారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







