షార్జాలో ప్లాంట్ ను ప్రారంభించిన మొదటి ఇండియన్ చమురు సంస్థ
- November 18, 2021
షార్జా: షార్జాలో ఇండియన్ చమురు సంస్థ అయిన సిద్ధార్థ్ గ్రీస్ అండ్ లూబ్స్ వాళ్ల సబ్సిడరీ ట్రినిటి లూబ్స్ అండ్ గ్రీస్ తన ప్లాంట్ ను ప్రారంభించింది. షార్జాలోని హమరియా ఫ్రీ జోన్ అథారిటీ పోర్ట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఈ ప్లాంట్ ను ఓపెన్ చేశారు. షార్జా లో భారత్ కు చెందిన చమురు ప్లాంట్ ను ప్రారంభించటం ఇదే తొలిసారి కావటం విశేషం. దాదాపు 50 మిలియన్ల దిర్హామ్స్ ను ప్లాంట్ ఏర్పాటు కోసం ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 12, 500 స్క్వేర్ మీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్లాంట్ లో ఏటా 50 మిలియన్ల లీటర్ల గ్రీస్, చమురును ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా ఆటోమేటేడ్. ఆటోమెబైల్, ఇండస్ట్రీస్ కావాల్సిన చమురుతో పాటు ఎలక్టిక్ వెహికల్స్ అవసరమైన ఆయిల్ ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!
- ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్త సైబర్ ముఠా అరెస్ట్
- భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?









