ఈ నెల 24 నుంచి యూఏఈ-ఇండియా మధ్య కొత్తగా బడ్జెట్ ఫ్లైట్ సర్వీస్
- November 18, 2021యూఏఈ : ఇండియా, యూఏఈ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ నెల 24 నుంచి అబుదాబి నుంచి ఢిల్లీ కి ఎయిర్ అరేబియా కొత్తగా ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించనుంది. ప్రయాణికుల బడ్జెట్ కు అనుగుణంగా ఫ్లైట్ ఛార్జీలు ఉండనున్నాయి. ప్రయాణికులు డైరెక్ట్ గా అబుదాబి నుంచి ఢిల్లీ వెళ్లవచ్చు. వారంలో నాలుగు రోజులు ఈ ఫ్లైట్ సేవలు అందుబాటులో ఉంటాయి. సోమ, బుధ, గురు, శని వారాల్లో అబుదాబి నుంచి ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. మళ్లీ రిటర్న్ ఫ్లైట్ అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని ఎయిర్ అరేబియా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ