బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న భారత మహిళ
- November 19, 2021
కువైట్ : కువైట్ లో భారత్ కు చెందిన 65 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుంది. కువైట్ లోని సాల్ మియా ప్రాంతంలోని ఎత్తైన ఓ బిల్డింగ్ నుంచి ఆమె దూకింది. స్పాట్ లో ఆ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో ఆమె ఇండియన్ అని గుర్తించారు. చనిపోయిన మహిళ ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. సంఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ అలర్టై ఆమెను హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే చనిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సూసైడ్ గా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









