బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న భారత మహిళ
- November 19, 2021
కువైట్ : కువైట్ లో భారత్ కు చెందిన 65 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుంది. కువైట్ లోని సాల్ మియా ప్రాంతంలోని ఎత్తైన ఓ బిల్డింగ్ నుంచి ఆమె దూకింది. స్పాట్ లో ఆ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో ఆమె ఇండియన్ అని గుర్తించారు. చనిపోయిన మహిళ ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. సంఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ అలర్టై ఆమెను హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే చనిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సూసైడ్ గా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- యన్బు, జాజాన్లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!







