49 రోజుల్లో సౌదీ పెవిలియన్ సందర్శించిన 1 మిలియన్ మంది సందర్శకులు
- November 19, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ అరేబియా పెవిలియన్ని 49 రోజుల్లో 1 మిలియన్ మంది సందర్శకులు సందర్శించారు. ఈ ఎక్స్పో సందర్శించిన మొత్తం సందర్శకుల్లో ఇది 30 శాతం కంటే ఎక్కువ. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ఇదో సరికొత్త రికార్డు. 6 నెలలపాటు 1,800 ఈవెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







