49 రోజుల్లో సౌదీ పెవిలియన్ సందర్శించిన 1 మిలియన్ మంది సందర్శకులు

- November 19, 2021 , by Maagulf
49 రోజుల్లో సౌదీ పెవిలియన్ సందర్శించిన 1 మిలియన్ మంది సందర్శకులు

దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో సౌదీ అరేబియా పెవిలియన్‌ని 49 రోజుల్లో 1 మిలియన్ మంది సందర్శకులు సందర్శించారు. ఈ ఎక్స్‌పో సందర్శించిన మొత్తం సందర్శకుల్లో ఇది 30 శాతం కంటే ఎక్కువ.  అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ఇదో సరికొత్త రికార్డు. 6 నెలలపాటు 1,800 ఈవెంట్స్  ఇక్కడ జరుగుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com