వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించనున్న బ్రిటన్ !
- November 20, 2021
లండన్: చైనా రాజధాని బీజింగ్లో వచ్చే ఏడాది జరగనున్న శీతాకాల ఒలింపిక్స్ను బ్రిటన్ బహిష్కరించే అవకాశం కనిపిస్తున్నది. మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి.
ఒలింపిక్స్ బాయ్కాట్ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ పేర్కొన్నారు. కాగా, బ్రిటన్ మంత్రులతోపాటు, చైనాలో యూకే రాయబారి కూడా విశ్వ క్రీడల వేడుకల్లో పాల్గొనకూడదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్కు బీజింగ్ ఆతిథ్యమివ్వనుంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









