ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐబీ హైఅలర్ట్..

- March 22, 2016 , by Maagulf
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐబీ హైఅలర్ట్..

 బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయా విమానాశ్రయాల సిబ్బందిని ఐబీ అప్రమత్తం చేసింది. బ్రసెల్స్ ఎయిర్‌పోర్టులో జరిగిన జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com