సైబర్ సెక్యూరిటీలో మహిళా సాధికారత పెంపు
- November 23, 2021సౌదీ: నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ, రియాద్లో ‘విమెన్ ఇన్ సౌదీ సెక్యూరిటీ ఫోరం’ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 2 వరకు ఈ ఫోరం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో మహిళా సాధికారత పెంపు కోసం ఈ ఫోరం నిర్వహిస్తారు. విద్యా రంగంలో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించి, తద్వారా వారికి సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో మహిళల పాత్ర తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు ఈ ఫోరంలో వుంటాయి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ