విజిట్ వీసా నుంచి రెసిడెన్స్ పర్మిట్ పూర్తిగా రద్దు
- November 24, 2021కువైట్: కమర్షియల్ విజిట్ వీసా నుంచి వర్క్ పర్మిట్స్కి మార్పుని పూర్తిగా అదికారికంగా రద్దు చేసింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. కరోనా పాండమిక్ నేపథ్యంలో వలస కార్మికుల ద్వారా పలు ఖాళీలను భర్తీ చేసేందుకోసం రెండు నెలల క్రితం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆటోమేటెడ్ విధానం ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాసెస్ చేయబడతాయి. కొత్త ట్రాన్స్ఫర్లు మాత్రం నేటి నుంచి ఆటోమేటిక్గా బ్యాన్ చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు హెల్త్ విభాగాలకు లింక్ చేయబడిన వర్క్ పర్మిట్లను జారీ చేయడం ఇప్పటికే ప్రారంభించింది పిఎఎం. కొత్త వర్కర్లను చేర్చుకునేందుకు పలు నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. విద్యార్హత, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇందులో అతి ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ