ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ సెలబ్రేషన్స్
- November 27, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ మనామాలోని ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాన్సులర్ అపాయింట్మెంట్ సర్వీసును ఈజీగా యాక్సెస్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ 'EoIBhCONNECT' ను ప్రారంభించారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి భారత రాయబారి ఈ సందర్భంగా వివరించారు. ఎంబసీ వెబ్సైట్ను పునరుద్ధరించడం, కాన్సులర్ సేవలకు మరింత మెరుగైన సౌకర్యాలతో అందించడానికి IVS కేంద్రాన్ని డానా మాల్కు మార్చుతున్నట్లు వెల్లడించారు. EoIBh కనెక్ట్ యాప్ ద్వారా ప్రస్తుతం వెరిఫికేషన్, తత్కాల్ పాస్పోర్ట్లు, వీసా సర్వీసుల కోసం అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్