అరేబియా జింకలను వేటాడిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- November 29, 2021ఒమన్: అరేబియా జింకలను వేటాడటంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని సౌత్ అల్ షర్కియా గవర్నేరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వేటాడారు. దీనిపై పక్కా సమాచారం ఉండటటంతో ఎన్విరాన్ మెంట్ అథారిటీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధిన స్టేట్ మెంట్ ను ఎన్విరాన్ మెంట్ డిపార్ట్ మెంట్ ఆన్ లైన్ పెట్టింది."సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని అటవీ ప్రాంతంలో రెండు జింకలను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను పర్యావరణ విభాగానికి చెందిన అల్ ఫులైజ్ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యూనిట్,రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశాం. వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశాం.వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం". అని పర్యావరణ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు