అరేబియా జింకలను వేటాడిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- November 29, 2021
ఒమన్: అరేబియా జింకలను వేటాడటంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని సౌత్ అల్ షర్కియా గవర్నేరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వేటాడారు. దీనిపై పక్కా సమాచారం ఉండటటంతో ఎన్విరాన్ మెంట్ అథారిటీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధిన స్టేట్ మెంట్ ను ఎన్విరాన్ మెంట్ డిపార్ట్ మెంట్ ఆన్ లైన్ పెట్టింది."సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని అటవీ ప్రాంతంలో రెండు జింకలను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను పర్యావరణ విభాగానికి చెందిన అల్ ఫులైజ్ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యూనిట్,రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశాం. వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశాం.వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం". అని పర్యావరణ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









