అరేబియా జింకలను వేటాడిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- November 29, 2021
ఒమన్: అరేబియా జింకలను వేటాడటంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని సౌత్ అల్ షర్కియా గవర్నేరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వేటాడారు. దీనిపై పక్కా సమాచారం ఉండటటంతో ఎన్విరాన్ మెంట్ అథారిటీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధిన స్టేట్ మెంట్ ను ఎన్విరాన్ మెంట్ డిపార్ట్ మెంట్ ఆన్ లైన్ పెట్టింది."సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని అటవీ ప్రాంతంలో రెండు జింకలను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను పర్యావరణ విభాగానికి చెందిన అల్ ఫులైజ్ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యూనిట్,రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశాం. వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశాం.వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం". అని పర్యావరణ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







