ఏపీలో సినిమా థియేటర్లపై నిబంధనలు..
- November 29, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా ధియేటర్లపై మరో బాదుడుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ధియేటర్లకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఇకపై 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇప్పటి వరకూ ఏటా నిర్ణీత మొత్తం కట్టేస్తే రెన్యువల్ చేసేవారు. ఇకపై 5 సంవత్సరాల ఫీజ్ ముందే కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే రెన్యువల్ ఫీజు కూడా పెంచుతారనే వార్తలు రావడం పట్ల ధియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం