దుబాయ్ ఎక్స్పో 2020 ఎంట్రీ ఫ్రీ
- December 01, 2021
దుబాయ్: UAE 50వ ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకొని దుబాయ్ ఎక్స్పో 2020 నిర్వహకులు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ లోకి సందర్శకులను ఫ్రీ గా అనుమతించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2న యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అదే రోజు సందర్శకులను ఎక్స్ పో లోకి ఉచితంగా అనుమతించనున్నారు. అక్టోబర్ 1న దుబాయ్ ఎక్స్ పో గ్లోబల్ ఎక్స్పొజిషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రత్యేక ఆఫర్లు, ఫెస్టివల్ పాస్ లను ఇస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







