దుబాయ్ ఎక్స్పో 2020 ఎంట్రీ ఫ్రీ
- December 01, 2021
దుబాయ్: UAE 50వ ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకొని దుబాయ్ ఎక్స్పో 2020 నిర్వహకులు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ లోకి సందర్శకులను ఫ్రీ గా అనుమతించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2న యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అదే రోజు సందర్శకులను ఎక్స్ పో లోకి ఉచితంగా అనుమతించనున్నారు. అక్టోబర్ 1న దుబాయ్ ఎక్స్ పో గ్లోబల్ ఎక్స్పొజిషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రత్యేక ఆఫర్లు, ఫెస్టివల్ పాస్ లను ఇస్తున్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







