కరోనా కొత్త మెడిసిన్ కు ఆమోదం
- December 02, 2021
అబుధాబి: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న కాస్త రిలీఫ్ ను ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకి మైల్డ్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్ల ట్రీట్ మెంట్ లో ఉపయోగించేందుకు మరో కొత్త మెడిసిన్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ - అబుధాబి (DoH) ఆమోదం తెలిపింది. స్విస్ బయోటెక్ కంపెనీ రోచె దీనిని తయారు చేసింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్ల కు ట్రీట్ మెంట్ లో ఇది మంచి ఫలితాలను ఇస్తుందని DoH తెలిపింది. కొత్త మెడిసిన్ ను మోనోక్లోనల్, యాంటీబాడీస్ తో తయారు చేశారు. అసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ బ్రాండ్ పేర్లతో మార్కెట్లో ఈ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







