భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది....
- March 23, 2016
భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ విద్యుత్తు లైన్ వల్ల త్రిపురా రాష్ట్రం సుమారు 100 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్కు సరఫరా చేయనుంది. మరోవైపు బంగ్లాదేశ ప్రధాని షేక్ హసినా 100జీబీపీఎస్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ను ప్రారంభించారు. దీని ద్వారా అగర్తలా రాష్ర్టానికి ఇంటర్నెట్ సౌకర్యం లభించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమూద్ అలీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, త్రిపురా సీఎం మానిక్ సర్కార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









