పాకిస్థాన్ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు : భారత ప్రధానమంత్రి
- March 23, 2016
పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రణబ్ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య స్నేహభావం, శాంతి భద్రతలు పెంపొందించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు భారత్లోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో ఇవాళ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







