ప్రధాని భగత్సింగ్కు నివాళులర్పించారు
- March 23, 2016
స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. వారిని ఉరితీసిన రోజు(మార్చి 23)ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్విట్టర్లో నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రముఖ సోషలిస్ట్ నేత డాక్టర్ రామ్మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోహియా గాంధీకి రాసిన ఓ లేఖను ట్విట్టర్లో ఉంచారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









