ప్రధాని భగత్సింగ్కు నివాళులర్పించారు
- March 23, 2016
స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. వారిని ఉరితీసిన రోజు(మార్చి 23)ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్విట్టర్లో నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రముఖ సోషలిస్ట్ నేత డాక్టర్ రామ్మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోహియా గాంధీకి రాసిన ఓ లేఖను ట్విట్టర్లో ఉంచారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







