ఆర్డర్ ఆఫ్ జాయెద్: డాక్టర్ సుల్తాన్ అల్ కాసిమి సెంటర్లో పీస్ ఆఫ్ మంత్
- December 06, 2021యూఏఈ: ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఈసారి 50వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ప్రకటితమయ్యింది. షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్ మరియు సుప్రీం కౌన్సిల్ మెంబర్)కి ఈ అవార్డు అందించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి అల్ ముష్రిఫ్ అబుదాబీ హాస్పిటాలిటీ ప్యాలెస్లో ఈ అవార్డుని అందుకున్నారు. సాంస్కృతికం, కళలు, లిటరేచర్ విభాగాల్లో షార్జా రూలర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం