ఆర్డర్ ఆఫ్ జాయెద్: డాక్టర్ సుల్తాన్ అల్ కాసిమి సెంటర్లో పీస్ ఆఫ్ మంత్
- December 06, 2021_1638795193.jpg)
యూఏఈ: ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఈసారి 50వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ప్రకటితమయ్యింది. షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్ మరియు సుప్రీం కౌన్సిల్ మెంబర్)కి ఈ అవార్డు అందించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి అల్ ముష్రిఫ్ అబుదాబీ హాస్పిటాలిటీ ప్యాలెస్లో ఈ అవార్డుని అందుకున్నారు. సాంస్కృతికం, కళలు, లిటరేచర్ విభాగాల్లో షార్జా రూలర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!