ఎతిహాద్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం..
- December 07, 2021
న్యూఢిల్లీ: COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఎతిహాద్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "ట్రావెల్ గైడ్ లైన్స్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎతిహాద్ మేనేజర్ పై విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 188, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం." అని నోటీసుల్లో పేర్కొంది. ఎతిహాద్ కు చెందిన రెండు విమానాలు గైడ్ లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నోడల్ ఇంచార్జ్ వసంత్ విహార్ తెలిపారు. ఈ రెండు ఫ్లైట్ లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







