ఎతిహాద్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం..
- December 07, 2021
న్యూఢిల్లీ: COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఎతిహాద్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "ట్రావెల్ గైడ్ లైన్స్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎతిహాద్ మేనేజర్ పై విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 188, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం." అని నోటీసుల్లో పేర్కొంది. ఎతిహాద్ కు చెందిన రెండు విమానాలు గైడ్ లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నోడల్ ఇంచార్జ్ వసంత్ విహార్ తెలిపారు. ఈ రెండు ఫ్లైట్ లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!