ఎతిహాద్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం..
- December 07, 2021
న్యూఢిల్లీ: COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఎతిహాద్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "ట్రావెల్ గైడ్ లైన్స్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎతిహాద్ మేనేజర్ పై విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 188, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం." అని నోటీసుల్లో పేర్కొంది. ఎతిహాద్ కు చెందిన రెండు విమానాలు గైడ్ లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నోడల్ ఇంచార్జ్ వసంత్ విహార్ తెలిపారు. ఈ రెండు ఫ్లైట్ లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







