‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్కి సత్కారం
- December 08, 2021
అబుధాబి: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అలాగే డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సత్కరించబడ్డారు. యూఏఈలో అత్యున్నత పౌర పురస్కారమిది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కసర్ అల్ వతాన్లో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం క్రౌన్ ప్రిన్స్ అబుధాబి వచ్చారు. కింగ్ సల్మాన్ తరఫున ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు అందజేశారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







