‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్కి సత్కారం
- December 08, 2021
అబుధాబి: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అలాగే డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సత్కరించబడ్డారు. యూఏఈలో అత్యున్నత పౌర పురస్కారమిది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కసర్ అల్ వతాన్లో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం క్రౌన్ ప్రిన్స్ అబుధాబి వచ్చారు. కింగ్ సల్మాన్ తరఫున ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు అందజేశారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







