‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్కి సత్కారం
- December 08, 2021
అబుధాబి: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అలాగే డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సత్కరించబడ్డారు. యూఏఈలో అత్యున్నత పౌర పురస్కారమిది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కసర్ అల్ వతాన్లో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం క్రౌన్ ప్రిన్స్ అబుధాబి వచ్చారు. కింగ్ సల్మాన్ తరఫున ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు అందజేశారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!









