ఎంప్టీ క్వార్టర్ రోడ్డుపై సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసిన ఆర్వోపీ
- December 08, 2021
ఒమన్: ల్యాండ్ పోర్టుల సెక్యూరిటీ సిస్టమ్ మేనేజిమెంట్లో భాగంగా రాయల్ ఒమన్ పోలీస్, తమ కార్యకలాపాల్ని, సేవల్ని కొత్తగా ప్రారంభించిన ఎంప్టీ క్వార్టర్ బోర్డర్లో యాక్టివేట్ చేయడం జరిగింది. ఒమన్ అలాగే సౌదీ అరేబియాలను కలిపే మార్గం ఇది. రవాణాని సులభతరం చేసేందుకోసం ఈ సరిహద్దుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో తీర్చిదిద్దారు. పాస్పోర్టులు రెసిడెన్సీ, ట్యాక్స్ క్లియరెన్స్, ఆడిట్ మరియు ఎగుమతులు దిగుమతుల కోసం తనిఖీలు వంటి సేవల్ని ఇక్కడ అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం